ఈ నెల 30 న జరగనున్న సీతారాముల కళ్యానానికి పాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు నుంచి పనులు ప్రారంభించిన ఆలయ అధికారులు.
రోలు రోకలి కి పూజలు చేసి ముత్తైదువులతో పసుపు కొమ్ములు దంచి పసుపు తయారు చేసి కళ్యాణ తలంబ్రాలు కలిపిన మహిళలు.
అనంతరం డొలోత్సవం, వసంతోత్సవం వేడుకలు.
తలంబ్రాలు కలపడానికి అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలి వచ్చిన మహిళలు...
No comments:
Post a Comment