Sunday, 22 February 2026

జర్నలిస్ట్ అక్రిడేషన్ ల జారీలో సమస్యలు పరిష్కరిస్తాం.. రామ్ నారాయణ కు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు

-వెబ్ సైట్ సమస్యలు పరిష్కరిస్తాం

-రామ్ నారాయణ కు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

-సమస్యలు పరిష్కరించాలని కోరిన టి యు డబ్ల్యూ జే ఐ జే యు బృందం

-కేబుల్ చానల్స్, చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్లు కల్పించాలని విజ్ఞప్తి

_____________________________________________

ఖమ్మం  : జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్, వెబ్ సైట్, కేబుల్ చానల్స్, చిన్న పత్రికల సమస్యలపై మంత్రి పొంగులేటి కి టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ సారధ్యంలో ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ ఈ సందర్భంగా మంత్రికి అన్ని విభాగాల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో 44709 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పారని, తమరు ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూడా రావనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నారు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డులు ఇచ్చేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. వెబ్సైట్ ఫార్మేట్ సులభతరంగా లేదని ప్రస్తావించారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గత సాంప్రదాయం ప్రకారం రిజిస్టర్డ్ యూనియన్ నుంచి లెటర్ పంపితే కమిషనర్ కార్యాలయం ఆమోదించి వారిని కమిటీ లో సభ్యులుగా తీసుకున్నారని, ప్రస్తుతం దానిని పక్కన పెట్టి కలెక్టర్లకు అధికారం కల్పించడానినీ తప్పు పట్టారు. ఇది అత్యంత విచారకరమన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరిని నామినేట్ చేస్తారనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుందని పేర్కొన్నారు. మా విన్నపాన్ని పరిశీలించి గతంలో అక్రిడేషన్ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని రామ్ నారాయణ మంత్రిని కోరారు.

జీవో ప్రకారం పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్,  డెస్క్ జర్నలిస్టుల కార్డులు తగ్గించడం జరిగిందని, దీంతో ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. చిన్న పత్రికల వారు కూడా తమకు గతంలో మాదిరిగా కార్డులు రావని ఆందోళనలో ఉన్నారని, కేబుల్ చానల్స్ జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతుందని వివరించారు. గతంలో వారు కార్డులు పొందినప్పటికీ , ఈసారి కార్డులు రావని ఆందోళన చెందుతున్నారని 20 నిమిషాల పాటు అన్ని అంశాలపై మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అక్రిడేషన్ వెబ్ సైట్ ను సరళీకరణ చేస్తామన్నారు. అక్రిడేషన్ల గడువు మరో నెల పొడిగింపు జరుగుతుందని, జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆందోళన చెందరాదన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, మాజీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, యూనియన్ జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మామిడాల భూపాల్, జర్నలిస్టుల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మోయినుద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేగినాటి మాధవరావు, జిల్లా నాయకులు ఏలూరు వేణుగోపాలరావు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

------------------------------------------------------------------------

Minister Ponguleti promises to resolve issues in issuing accreditation cards

Accreditation committees will be formed only on the proposal of the unions

-We will resolve the website issues

-Minister Ponguleti assures Ram Narayana

-TUWJ IJU team seeks resolution of issues

-Request to provide accreditation to cable channels and small newspapers too

----------------------------------------------------------------------

Khammam : State Revenue, Information, Public Relations and Housing Minister Ponguleti Srinivas Reddy has assured that accreditation committees will be formed only on the proposal of the journalist unions. On Sunday, a group of TUWJ IJU journalist union leaders, led by State General Secretary K Ram Narayana, met at the Minister Ponguleti Srinivas Reddy's camp office in Khammam and handed over a petition to Minister Ponguleti on the issues of accreditation of journalists, websites, cable channels and small newspapers. On this occasion, the Union's State General Secretary Kattekola Ram Narayana explained to the Minister the problems faced by journalists of all sections. He said that they had been told that accreditation cards would be given to 44709 journalists in the state, and according to the GO given by them, there was confusion among journalists as even 50% of the cards were not received. The Minister brought to his attention that the rules imposed on freelancer and veteran journalists were troublesome, and that opinions were expressed that if the questions asked on the website were opened, the cards would not be issued. He mentioned that the website format was not easy.

According to the past tradition in the district accreditation committees, if a letter was sent from a registered union, the Commissioner's office approved it and they were taken as members of the committee, but now it has been set aside and the Collectors have been given the power. He said this is very sad. He appealed to continue the old system. He said that according to the current GO, the Collector nominates everyone, but this is not possible and will bring new complications to the Collector. Ram Narayana requested the minister to consider our request and continue the same tradition as the accreditation committees were set up in the past. He stated that according to the JVO, the cards of big newspapers, satellite channels, and desk journalists have been reduced, and that journalists are worried that this will lead to problems. He explained that those from small newspapers are also worried that they will not get cards like in the past, and that injustice will be done to cable channel journalists. He explained to the minister for 20 minutes that although they had received cards in the past, they are worried that they will not get cards this time. The minister responded positively to this. Minister Ponguleti assured that accreditation committees will be set up only on the proposal of the unions. He said that the accreditation website will be simplified. The accreditation deadline will be extended by another month, and journalists and union leaders should not worry. Minister Ponguleti clarified that accreditation cards will be given to all eligible people. Those who met the minister included TUWJ IJU Journalists Union State Committee member Mateti Venugopal, former district president Vanam Venkateswarlu, union district secretary Maisa Paparao, district electronic media president Mamidala Bhupal, journalists' district housing society president Kanakam Saidulu, union district vice president Moinuddin, district treasurer Nagandla Siva, Khammam city committee president secretaries Cherukupalli Srinivas, Nancharla Janardhana Chari, district organizing secretary Veginati Madhavarao, district leader Eluru Venugopal Rao and other journalists.

_____________________________________________

 एक्रेडिटेशन कार्ड जारी करने में आने वाली दिक्कतों को हल करें...

रामनारायण ने टीयूडब्ल्यूजे आईजेयू की ओर से मंत्री पोंगुलेटी से अपील की

----------------------------------------------------------------------

खम्मम : राज्य के रेवेन्यू, इन्फॉर्मेशन, पब्लिक रिलेशन्स और हाउसिंग मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने भरोसा दिलाया है कि एक्रेडिटेशन कमेटियां सिर्फ पत्रकार यूनियनों के प्रस्ताव पर बनेंगी। रविवार को, टीयूडब्ल्यूजे आईजेयू पत्रकार यूनियन के नेताओं का एक ग्रुप, राज्य जनरल सेक्रेटरी के राम नारायण की लीडरशिप में, मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी के खम्मम में कैंप ऑफिस में मिला और पत्रकारों, वेबसाइट्स, केबल चैनलों और छोटे अखबारों की एक्रेडिटेशन के मुद्दों पर मंत्री पोंगुलेटी को एक पिटीशन सौंपी। इस मौके पर, यूनियन के राज्य जनरल सेक्रेटरी कट्टेकोला राम नारायण ने मंत्री को सभी वर्गों के पत्रकारों की दिक्कतों के बारे में बताया। उन्होंने कहा कि उन्हें बताया गया था कि राज्य में 44709 पत्रकारों को एक्रेडिटेशन कार्ड दिए जाएंगे, और उनके दिए गए जीवो के अनुसार, पत्रकारों में कन्फ्यूजन था क्योंकि 50% कार्ड भी नहीं मिले थे। मंत्री ने उनके ध्यान में लाया कि फ्रीलांसर और पुराने पत्रकारों पर लगाए गए नियम परेशान करने वाले थे, और राय दी गई थी कि अगर वेबसाइट पर पूछे गए सवाल खोले गए, तो कार्ड जारी नहीं किए जाएंगे। उन्होंने बताया कि वेबसाइट का फॉर्मेट आसान नहीं था। जिला एक्रेडिटेशन कमेटियों में पहले के रिवाज के अनुसार, अगर किसी रजिस्टर्ड यूनियन की तरफ से कोई लेटर भेजा जाता था, तो कमिश्नर ऑफिस उसे अप्रूव करता था और उन्हें कमेटी का मेंबर माना जाता था, लेकिन अब इसे खत्म कर दिया गया है और कलेक्टरों को पावर दे दी गई है। उन्होंने कहा कि यह बहुत दुख की बात है। उन्होंने पुराने सिस्टम को जारी रखने की अपील की। ​​

उन्होंने कहा कि मौजूदा जीवो  के अनुसार, कलेक्टर सभी को नॉमिनेट करते हैं, लेकिन यह मुमकिन नहीं है और इससे कलेक्टर के लिए नई मुश्किलें आएंगी। राम नारायण ने मंत्री से रिक्वेस्ट की कि वे हमारी रिक्वेस्ट पर विचार करें और उसी रिवाज को जारी रखें जैसे पहले एक्रेडिटेशन कमेटियां बनाई जाती थीं। उन्होंने कहा कि जेवीओ के अनुसार, बड़े अखबारों, सैटेलाइट चैनलों और डेस्क पत्रकारों के कार्ड कम कर दिए गए हैं, और पत्रकारों को चिंता है कि इससे दिक्कतें होंगी। उन्होंने बताया कि छोटे अखबारों वाले भी चिंतित हैं कि उन्हें पहले की तरह कार्ड नहीं मिलेंगे, और केबल चैनल के पत्रकारों के साथ अन्याय होगा। उन्होंने मंत्री को 20 मिनट तक समझाया कि हालांकि उन्हें पहले कार्ड मिले थे, लेकिन उन्हें चिंता है कि इस बार उन्हें कार्ड नहीं मिलेंगे। इस पर मंत्री ने पॉजिटिव जवाब दिया। मंत्री पोंगुलेटी ने भरोसा दिलाया कि यूनियनों के प्रस्ताव पर ही एक्रेडिटेशन कमेटियां बनाई जाएंगी। उन्होंने कहा कि एक्रेडिटेशन वेबसाइट को आसान बनाया जाएगा। एक्रेडिटेशन की डेडलाइन एक और महीने के लिए बढ़ा दी जाएगी, और पत्रकारों और यूनियन नेताओं को चिंता करने की ज़रूरत नहीं है। मंत्री पोंगुलेटी ने साफ किया कि सभी योग्य लोगों को एक्रेडिटेशन कार्ड दिए जाएंगे। मंत्री से मिलने वालों में टीयूडब्ल्यूजे आईजेयू जर्नलिस्ट्स यूनियन स्टेट कमेटी के सदस्य माटेती वेणुगोपाल, पूर्व डिस्ट्रिक्ट प्रेसिडेंट वनम वेंकटेश्वरलू, यूनियन डिस्ट्रिक्ट सेक्रेटरी मैसा पापाराव, डिस्ट्रिक्ट इलेक्ट्रॉनिक मीडिया प्रेसिडेंट ममीडाला भूपाल, जर्नलिस्ट्स डिस्ट्रिक्ट हाउसिंग सोसाइटी के प्रेसिडेंट कनकम सैदुलु, यूनियन डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट मोइनुद्दीन, डिस्ट्रिक्ट ट्रेजरर नागंदला शिवा, खम्मम सिटी कमेटी के प्रेसिडेंट सेक्रेटरी चेरुकुपल्ली श्रीनिवास, ननचारला जनार्दन चारी, डिस्ट्रिक्ट ऑर्गेनाइजिंग सेक्रेटरी वेगिनाटी माधवराव, डिस्ट्रिक्ट लीडर एलुरु वेणुगोपाल राव और दूसरे जर्नलिस्ट शामिल थे।

Powered by: MANIKUMAR KOMMAMURU 
📲:9032075966

Sunday, 15 February 2026

సంగమేశ్వరునికి కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

_____________________________________________
*ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి*
*ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు*
_____________________________________________
ఖమ్మం : పరమశివుడి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రార్థించారు.మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ తన సతీమణి మాధవి తో కలిసి ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,* స్వామివారి చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లాలో శాంతి, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద, కూడలి జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా వున్నాయని భక్తులను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. దైవ దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు కలెక్టర్ దంపతులు పండ్లను పంపిణీ చేశారు. స్వామి వారి దర్శనం వేగంగా జరిగే లాగ చర్యలు తీసుకోవాలని, త్రాగునీరు, వైద్యసేవలు,  పరిసరాల పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, ఆలయంకు వచ్చే రహదారులలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ దంపతులను శాలువాతో సత్కరించి, స్వామి వారి శేషవస్త్రాములు, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు. 

Saturday, 14 February 2026

ఎల్లప్పుడూ పార్టీ వెన్నంటి వున్నాము.. ఏదులాపురపాలన మాదిగ వర్గానికి ఇవ్వండి... మాదిగ సంఘం నేతలు కర్నే రామారావు, కనకం జనార్ధన్ విజ్ఞప్తి....

ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి 

అధిక సీట్లు.. ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవి మాదిగలవే

విలేకరుల సమావేశంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ విజ్ఞప్తి 

ఖమ్మం ఫిబ్రవరి 14 : ఏదులాపురం చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు చేయబడిందని, ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలలో ఎస్సీ మాదిగలు నాలుగు సీట్లు గెలుచుకున్నారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు గెలుపొందారని అధిక స్థానాలు దక్కించుకున్న మాదిగలకు చైర్మన్ పదవి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..


ఏదులాపురం మున్సిపాలిటీలోనూ, పాలేరు నియోజకవర్గంలోనూ జిల్లా లోను అటు రాష్ట్రంలోనూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకింగ్ జనాభా అత్యధికంగా ఉందని, రిజర్వేషన్ల ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని, కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఎక్కువ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు గెలుపొందారని అటువంటి వారికి కాదని మరొకరికి కట్ట పెట్టాలనే ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాదిగ సామాజిక వర్గం అక్కున చేర్చుకొని అండదండగా నిల్చారని, ఏ ఎన్నిక వచ్చిన, పార్టీకి ఎంత కష్టం వచ్చినా దశాబ్దాల తరబడి వెన్నంటే నిలిచారని అటువంటివారిని కాదని మరొక సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రయత్నాలు మంచి పరిణామం కాదని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని న్యాయబద్ధంగా మాదిగలకు దక్కే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల లోను, ఓటు బ్యాంకింగ్ లోను, జనాభా లోను మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే విజయం సాధించారని అటువంటి వారికే చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులం డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నే రామారావు మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీ అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన మాదిగలకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దయతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

-----------------------------------------------------------------------

The post of Chairman of Yedulapuram should be allotted to Madigas

More seats.. Those with more votes are Madigas

MRPS District Secretary Kanakam Janardhan Madiga's appeal at a press conference

Khammam February 14: MRPS, MSP District Secretary and Khammam Rural Mandal In-charge Kanakam Janardhan Madiga requested that the post of Chairman of Yedulapuram be allotted to SCs, stating that SC Madigas won four seats in the Yedulapuram municipal elections, and two members from the SC Mala community won.Speaking at a press conference organized at Khammam Press Club on Saturday, he said that the Madiga community has the highest vote banking population in the district and the state in the Yedulapuram municipality and Paleru constituency, and that there is a possibility that their community will get the post of Yedulapuram Municipal Chairman on the basis of reservations, but the developments that are happening are worrying in contrast. He said that the majority of seats in the elections were won by people from the Madiga community and efforts to give them to someone else are not good. 

     He said that the Madiga community has taken State Revenue Minister Ponguleti Srinivas Reddy into its fold and stood by him, and that no matter how difficult the party faced in any election, they have stood by him for decades, and efforts to give them to someone else are not good developments.State Revenue Minister Ponguleti Srinivas Reddy appealed to the Madigas to pay special attention and keep the future in mind and see that they get it fairly. He requested that the post of chairman should be allotted to such candidates as the Madigas have won the most seats in the municipal elections in terms of reservation, vote banking and population.On this occasion, SC Upakulam Dakkala Sangam State President Karne Rama Rao spoke.. Similarly, he appealed to the Madigas, who have the largest population in the Edulpuram Municipality as well as Paleru constituency, to be allotted to Madigas on the basis of reservations. Minister Ponguleti Srinivas Reddy asked them to think carefully and take a good decision.

-----------------------------------------------------------------------

येदुलपुरम के चेयरमैन का पद मडिगा लोगों को दिया जाना चाहिए

ज़्यादा सीटें.. जिनके पास ज़्यादा वोट हैं वे मडिगा लोग हैं

एमआरपीएस के डिस्ट्रिक्ट सेक्रेटरी कनकम जनार्दन मडिगा ने प्रेस कॉन्फ्रेंस में अपील की

खम्मम 14 फरवरी: एमआरपीएस, एमएसपी के डिस्ट्रिक्ट सेक्रेटरी और खम्मम रूरल मंडल इंचार्ज कनकम जनार्दन मडिगा ने रिक्वेस्ट की कि येदुलपुरम के चेयरमैन का पद एससी लोगों को दिया जाए, उन्होंने कहा कि येदुलपुरम म्युनिसिपल चुनाव में एससी मडिगा लोगों ने चार सीटें जीतीं, और एससी माला कम्युनिटी के दो सदस्य जीते।शनिवार को खम्मम प्रेस क्लब में ऑर्गनाइज़ एक प्रेस कॉन्फ्रेंस में बोलते हुए, उन्होंने कहा कि येदुलपुरम म्युनिसिपैलिटी और पलेरू चुनाव क्षेत्र में मडिगा कम्युनिटी की जिले और राज्य में सबसे ज़्यादा वोट बैंकिंग आबादी है, और इस बात की संभावना है कि उनकी कम्युनिटी को रिज़र्वेशन के आधार पर येदुलपुरम म्युनिसिपल चेयरमैन का पद मिल जाएगा, लेकिन जो डेवलपमेंट हो रहे हैं वे इसके उलट चिंताजनक हैं। उन्होंने कहा कि चुनावों में ज़्यादातर सीटें मडिगा समुदाय के लोगों ने जीती हैं और उन्हें किसी और को देने की कोशिशें अच्छी नहीं हैं। उन्होंने कहा कि मडिगा समुदाय ने राज्य के रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी को अपने साथ लिया है और उनके साथ खड़ा है, और पार्टी को किसी भी चुनाव में कितनी भी मुश्किलों का सामना करना पड़े, वे दशकों से उनके साथ खड़े हैं,

और उन्हें किसी और को देने की कोशिशें अच्छी नहीं हैं।राज्य के रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने मडिगा लोगों से अपील की कि वे खास ध्यान दें और भविष्य को ध्यान में रखें और देखें कि उन्हें यह सही तरीके से मिले। उन्होंने रिक्वेस्ट की कि चेयरमैन का पद ऐसे उम्मीदवारों को दिया जाना चाहिए क्योंकि मडिगा लोगों ने म्युनिसिपल चुनावों में रिज़र्वेशन, वोट बैंकिंग और आबादी के हिसाब से सबसे ज़्यादा सीटें जीती हैं।इस मौके पर एससी उपकुलम डक्कला संगम के राज्य अध्यक्ष कर्ण रामा राव ने बात की। इसी तरह, उन्होंने मडिगा लोगों से अपील की, जिनकी एडुलपुरम म्युनिसिपैलिटी के साथ-साथ पलेरू चुनाव क्षेत्र में सबसे ज़्यादा आबादी है, उन्हें रिज़र्वेशन के आधार पर मडिगा लोगों को दिया जाना चाहिए। मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी ने उनसे ध्यान से सोचने और अच्छा फैसला लेने को कहा।

Thursday, 12 February 2026

-50°C చలీలో రూ.600 కూలీ.. మృత్యు ముంగిట ప్రయాణం.. అయినా సైన్యం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సాహసం...

సైనికులు నిరంతరం పర హుషారుగా ఉంటేనే మనం ఇక్కడ హాయిగా పడుకుంటున్నా 
రైతు పంట పండిస్తేనే మన కడుపు నిండేది..
ఇటువంటివారు మృత్యువుతో పోరాటం చేసి సేవలు అందిస్తేనే ఆ సైనికలు కడుపునింపుకునేది.
ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఓ యువకుడు మృత్యు ముంగిట పోరాటం చేస్తూ తనను బతికించుకోవడానకి తన కుటుంబాన్ని పోషించుకోవడాని చేసే జీవిత పోరాటం ఈ అంశం.. టూరిస్ట్ లడాక్ సందర్శనలో తను అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు రాశాడు. తమ కుటుంబాన్ని వివిధ ప్రాంతాలకు తిప్పిన డ్రైవర్ గురించి ఈ కథ 
 డీల్లీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తూ, లక్షల్లో జీతం తీసుకునే ఒక యువకుడు తన కుటుంబంతో కలిసి వారం రోజుల విహారయాత్ర కోసం లడఖ్ వెళ్లాడు. అక్కడ వారికి కేటాయించిన డ్రైవర్ సుమారు 28 ఏళ్ల యువకుడు. అతనికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రయాణంలో వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది:పర్యాటకుడు: “ఈ వీకెండ్‌తో టూరిస్ట్ సీజన్ అయిపోతుంది కదా.. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు? గోవా, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో హోటల్స్ లో పనికి వెళ్తావా?” డ్రైవర్ (యువకుడు): “లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. లడఖ్ వదిలి నేను ఎక్కడికీ వెళ్లను.”
పర్యాటకుడు: “కానీ ఇక్కడ శీతాకాలం చాలా భయంకరంగా ఉంటుంది కదా.. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?” యువకుడు: “పెద్దగా ఏమీ లేదు సార్.. నేను సియాచిన్ వెళ్తాను.”నేను సియాచిన్ వెళ్తాను.”
పర్యాటకుడు (ఆశ్చర్యంగా): “సియాచినా? అది ఇక్కడి కంటే ఎంతో చలిగా ఉంటుంది కదా!”యువకుడు: “అవును సార్, నేను అక్కడ భారత సైన్యానికి ‘లోడర్’ (బరువులు మోసేవాడు)గా వెళ్తాను. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం. నా లాంటి కొంతమంది ఇక్కడి నుండి సియాచిన్ బేస్ క్యాంప్ వరకు సుమారు 250 కిలోమీటర్లు నడిచి వెళ్తాము. దానికి 15 రోజులు పడుతుంది. అక్కడ మెడికల్ టెస్టులు చేస్తారు, పాస్ అయితే యూనిఫామ్, బూట్లు, హెల్మెట్ ఇస్తారు. అలా అక్కడ 3 నుండి 4 నెలలు ఉండి పని చేస్తాం.”
పర్యాటకుడు: “అక్కడ మీరు చేసే పని ఏమిటి?”
యువకుడు: “మేము సామాగ్రిని మోస్తాం. సైన్యం హెలికాప్టర్ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను జారవిడుస్తుంది. ఆ వస్తువులను మేము వీపున వేసుకుని ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్‌కు చేరవేస్తాం. అదంతా మంచు పలకల (Glaciers) ప్రాంతం. ట్రక్కులు వెళ్లలేవు. స్నో స్కూటర్లు శబ్దం చేస్తాయి, అది శత్రువులకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేము తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరుతాం. టార్చ్ లైట్లు కూడా వాడకూడదు. నిశ్శబ్దంగా, చీకటిలో నడవాలి. అక్కడ గుర్రాలు, గాడిదలు కూడా బ్రతకలేవు. -50°C చలిలో, 18,000 అడుగుల ఎత్తులో ఏ జంతువు ప్రాణాలతో ఉండలేదు.”పర్యాటకుడు: “అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది కదా.. అంత బరువు ఎలా మోస్తారు. యువకుడు: “అందుకే 15 కేజీల కంటే ఎక్కువ బరువు ఇవ్వరు. మేము రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే పని చేస్తాము. మిగిలిన సమయం అంతా శరీరాన్ని ప్రాణాలతో ఉంచుకోవడానికే సరిపోతుంది.”
పర్యాటకుడు: “ఇది ప్రాణాలతో చెలగాటం కదా..”
ఆ యువకుడు కాసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు: “నా స్నేహితులు చాలా మంది తిరిగి రాలేదు. కొందరు మంచు లోయల్లో పడిపోయారు, మరికొందరు శత్రువుల కాల్పుల్లో చనిపోయారు. అన్నిటికంటే పెద్ద ప్రమాదం ‘ఫ్రాస్ట్ బైట్’ (అత్యధిక చలి వల్ల శరీర భాగాలు కుళ్ళిపోవడం). నిజం చెప్పాలంటే అక్కడ మరణం అనివార్యం అనిపిస్తుంది.”
పర్యాటకుడు: “అయితే మీకు జీతం చాలా బాగా ఇస్తారేమో?”
యువకుడు: “నెలకు ₹18,000. సైన్యం మా ఖర్చులన్నీ చూసుకుంటుంది. మూడు నెలల్లో నేను 50 వేల వరకు దాచుకోవచ్చు. నా కుటుంబం గడవడానికి అది చాలు. అన్నింటికంటే మించి.. మన దేశం కోసం, మన సైన్యం కోసం ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది.”
ఆ మాట వినగానే ఢిల్లీ నుండి వచ్చిన పర్యాటకుడు నిశ్శబ్దమైపోయాడు. ఏసీ రూముల్లో ఉంటూ, 50 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్న తను, ఆ యువకుడి ముందు చాలా చిన్నవాడిగా అనిపించాడు.
మనం నేర్చుకోవాల్సిన పాఠం:
-50°C చలిలో, 18,875 అడుగుల ఎత్తున, మృత్యు నీడలో ఆ యువకుడికి రోజుకు ₹600 కూలీ చాలా “పెద్దది”గా కనిపిస్తోంది.
దేశం కోసం ఏదో ఒకటి చేస్తున్నామనే ఆ భావనే వారి జీవితానికి అర్థాన్ని ఇస్తోంది.

సోషల్ మీడియాలో విషం చిమ్మేవారు, నగరాల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇచ్చేవారు.. ఆ గడ్డకట్టే చీకటిలో పది నిమిషాలు కూడా నిలబడలేరు.

మీ పిల్లలను మాల్స్‌కు తీసుకెళ్లండి, పిజ్జాలు తినిపించండి.. కానీ, ఒకసారి ఈ కథను కూడా వారికి చెప్పండి. ఈ దేశానికి వెన్నెముక ఎవరు అనేది వారికి అర్థం కావాలి.

దేశభక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదు; అది త్యాగం, క్రమశిక్షణ, బాధ్యత నుండి పుడుతుంది.
మనం సుఖంగా పడుకున్నామంటే, అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆ గడ్డకట్టే మంచులో మన శాంతి కోసం ఎవరో భారాన్ని మోస్తున్నారని గుర్తుంచుకుందాం.

వారు ఉన్నారు కాబట్టే.. మనం ఉన్నాం!

 సేకరణ

Tuesday, 10 February 2026

*కన్నప్ప ధ్వజారోహణంతో వేదోక్తంగా కాళహస్తిలో బ్రహ్మోత్సవాలు*

భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తాగ్రేశ్వరుడు కన్నప్ప ధ్వజారోహణంతో  వేదోక్తంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు పరమేశ్వరుని వరప్రసాదం అనుగుణంగా  భక్తకన్నప్పకు తొలిపూజతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.భక్త కన్నప్ప ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేశారు.పులి చర్మ దారుడు అయిన భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని మేళతాళాలతో, భక్తుల శివ నామస్మరణల నడుమ కైలాస పర్వతంపై వెలసిన కైలాసనాధుని ఆలయానికి తీసుకువెళ్లారు.శివాలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువు తీర్చి,  ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.నందీశ్వరుని ధ్వజ పతాకంతో కూడిన ధవళ వస్త్రంతో కూడిన ధ్వజ దారాన్ని భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా,మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఓంకార,డమరుకనాదాలు, శంఖారావం నడుమ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Powered by: 
MANIKUMAR KOMMAMURU.
📲: 9032075966.

"శ్రీశైల మల్లన్న దంపతులకు బెజవాడ కనకదుర్గమ్మ సారే"

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. కళాబృందాలు కూచిపూడి నృత్యాలు కేరళ సంప్రదాయం నృత్యాలు కేరళ సంప్రదాయ డప్పు గిరిజన సంప్రదాయ నృత్యాలు స్వామి అమ్మవార్ల గ్రామ సేవలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
 మంగళవారం( 10.03.2026) శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
 ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బి.రాధాకృష్ణ,  కార్యనిర్వహణాధికారి వి.కె..సీనా నాయక్ ఈ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమములో ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పలువురు అర్చక స్వాములు, వేదపండితులు,  అధికారులు,  సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది.
 ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు  కార్యనిర్వహణాధికారి అర్చకస్వాములు, వేదపండితులు, ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు  దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.
 తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించబడింది. అనంతరం నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపించబడ్డాయి.
 ఆ తరువాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు  ఫలపుష్పాలు, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులు, సమర్పించడం జరిగింది.
#సాయంత్రం గ్రామ ఉత్సవంలో భాగంగా సోమవారం బృంగి వాహన సేవ. మంగళవారం రాత్రి ఈరోజు హంస వాహన సేవ స్వామి అమ్మవార్లకు నిర్వహించారు 
10.02.2026 శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు.
Powered by: 
MANIKUMAR KOMMAMURU.
📲: 9032075966.

జిల్లా కలెక్టర్ ను.. స్టూడెంట్ అనుకున్న టిటిడి సిబ్బంది.. ఇప్పుడు ఆయనే‌ ఈ.ఓ..సారూ..

 చిత్తూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రవిచంద్ర టీటీడీ జరుపుతున్న ఒక ఫంక్షన్ కు మహతిలోనికి వెళ్తుంటే అక్కడివాళ్ళు సర్ ని లోనికి వేళ్ళనీలేదు సర్ అప్పుడు చాలా సన్నగా షార్ప్ గా పూల పూల చొక్కా వేసుకుని వెళ్లారట ఎవరో స్టూడెంట్ అనుకున్నారు.అయ్యా నేనీ జిల్లా కలెక్టర్ ని అని చెప్పిన్నా వినిపించుకోక ఇది కేవలం టీటీడీ వారికి మాత్రమే అని నిరాకరించారు.
తరువాత ఎంపీ గారు గుర్తు పట్టి లోనికి తీసుకెళ్లారట.అలాంటిది ఇప్పుడు అదే టీటీడీ కి EO గా రావడం నిజంగా సర్పైజ్.మంచి నిజాయితీ మానవత్వం ఉన్న సీనియర్ IAS ఆఫీసర్ .
ఆశీస్సులు ఉంటే ఎక్కడివారు ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు అనుకున్నది సాధించగలరు‌.ఉన్నత శిఖరాలు అధిరోహించగలరు.
ఓం నమో వెంకటేశాయ
తిరుపతి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామి 🙏
The ongoing annual brahmotsavams witnessed the ferocious Simha Vahanam wherein Sri Kalyana Venkateswara as Yoga Narasimha blessed His devotees.

Powered by: 
MANIKUMAR KOMMAMURU.
📲: 9032075966.


Saturday, 7 February 2026

"*సురక్ష పోలీస్ సమాచార వారధి : డిజిపి శివధర్ రెడ్డి*". "*చెత్త రవాణా వాహనాలకు జిపిఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఏర్పాటు : ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*"

తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక గొంతుకగా సేవలందిస్తున్న సురక్ష ఆన్‌లైన్ డైలీ వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకల్లో డీజీపీ బి.శివధర్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ వంద రోజుల ప్రయాణంలో  కృషి చేసిన సురక్ష ఎడిటర్ డాక్టర్ ఎం.రమేష్ సహా బృందాన్ని అభినందించారు. సురక్ష పత్రిక మాత్రమే కాదు, పోలీసు శాఖ సమాచార వారధి అని , సమాచార మార్పిడిలో దీన్ని మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు
_____________________________________________
*నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

**విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు*

**నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహణ ప్రణాళిక తయారు చేయాలి*

**చెత్త రవాణా వాహనాలకు జిపిఎస్, ఫ్యూయల్ సెన్సార్ ఏర్పాటు*

**సిసి రోడ్ల, డ్రైయిన్ లను 100 శాతం గ్రౌండ్ చేయాలి*

**ఆస్తి పన్ను చెల్లించని భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ప్రకారం చర్యలు*

**4 వారాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి*

*ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పనితీరు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------
ఖమ్మం ::   నగర పాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశం మందిరంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పని తీరుపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కారణంగా కొంత మేర మంచి ఫలితాలు వచ్చాయని, మరొకసారి ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు.చెత్త రవాణా వాహనాలకు జిపిఎస్, ఫ్యూయల్ సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. చెత్త వాహనాల మూవ్ మెంట్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. వాహనాలకు అవసరమైన మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని, పారిశుధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్.ఆర్.ఎస్. విధానం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా నగరంలో కనీసం 1000 ఓపెన్ ప్లాట్ లను గుర్తించి అక్కడ పిచ్చి మొక్కలు తొలగించాలని, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో మీడియన్ లను రెగ్యులర్ గా క్లీన్ చేయాలని, డస్ట్ ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.నగరంలో బ్రిడ్జి మీద ప్రచార హోర్డింగులు, పోస్టర్ లు అనుమతి లేకుండా పెట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని, మరొకసారి అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాలలో పోస్టర్లు అతికిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేస్తున్న 4 వాహనాలు త్వరగా డెలీవరి వచ్చేలా చూడాలని అన్నారు. నగరంలో ప్రధాన రోడ్లలో డస్ట్ ఇబ్బంది లేకుండా, పేవ్ మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఖమ్మం నగరంలో మంజూరైన సిసి రోడ్ల, డ్రైయిన్ లను పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సిసి రోడ్ల నిర్మాణం త్వరగా నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పనుల పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎఫ్.ఎస్.టీ.పి. మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నారు.*అభివృద్ధి పనులలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని, పనుల పురోగతిపై ప్రతివారం నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.*మార్చి మొదటి వారం నాటికి ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. 
నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు కేవలం 32 శాతం మాత్రమే ఉందని, నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఆస్తి పన్ను చెల్లించకపోతే వెంటనే సంబంధిత భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని సీజ్ చేయాలన్నారు. నగరంలో డిఫాల్టర్ లను గుర్తించి వారికి వాటర్ సప్లై కట్ చేయాలని, ఇండ్లను, భవనాలను సీజ్ చేయాలని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఈ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.వాణిజ్య సముదాయాల ఆస్తిపన్ను వసూలు కూడా 33 శాతం మాత్రమే ఉందని, పన్ను కట్టని వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్సులు వెంటనే రద్దుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీకి పన్ను కట్టడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆన్నారు.మీడియన్ మీద మొక్కలకు డ్రిప్ పైప్ లైన్ ద్వారా వాటర్ అందించాలని, పార్కులలో పచ్చదనం మెయింటైన్ చేసేందుకు వాటరింగ్ షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు. నగరంలో నూతనంగా వేస్తున్న ఫుట్ పాత్ ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, ఫుట్ పాత్ లపై ఎటువంటి ర్యాంప్ నిర్మాణాలకు కూడా అనుమతించవద్దన్నారు.రోడ్డు విస్తరణ జరిగే చోట తప్పనిసరిగా పేవ్ మెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. వాయు కాలుష్యానికి ముఖ్య కారణం రోడ్డు మీద ఉండే డస్ట్ కారణంగా ఉంటుందని, దీని నివారణకు మనవంతు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అన్నారు. నగరానికి త్రాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మోటార్ లలో అవసరమైన మరమ్మత్తులు చేస్తే విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, ఈ పనులను 3 వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.నగరంలో ఎస్.టి.పి. ల నిర్మాణానికి అవసరమైన భూములు ఫిబ్రవరి 15 నాటికి అప్పగిస్తామన్నారు. నగరంలో పెండింగ్ ఉన్న 1.6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను అదనపు లేబర్ పెట్టి 4 వారాల్లో పూర్తి చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ క్రింద నగరంలో ఉన్న కుక్కలను నగరానికి దూరంగా షెల్టర్ ఏర్పాటు చేసి తరలించాలని అన్నారు. నగరంలో వీధి కుక్కలకు ఎవరు ఫీడ్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కుక్కలకు అన్నం పెట్టడం వలన అలవాటుగా మారి, అన్నం దొరకని రోజు అవి దాడులకు పాల్పడుతున్నాయని, ఈ అంశం ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో ఎక్కడా డార్క్ ఏరియా ఉండకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, సహాయ మునిసిపల్ కమీషనర్ అనిల్ కుమార్, మునిసిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Thursday, 5 February 2026

34 మిలియన్ డాలర్ల విరాళం... దాతృత్వంలో పూర్వ విద్యార్థుల హవా.....

*బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు రూ. 36 కోట్లు విరాళం అందించిన పూర్వ విద్యార్థులు, దంపతులు  చంద్ పి గర్గ్, మంజు గర్గ్..👌*

1968లో బిట్స్ - పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన చంద్ పి.గర్గ్, మంజు గర్గ్

అనంతరం అమెరికాలో స్థిరపడి.. ఇంటర్నేషనల్ ట్రేడ్స్, క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్న దంపతులు

ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలని.. దీనికోసం 100 మిలియన్ డాలర్ల నిధిని సమీకరించాలని 18 నెలల క్రితం నిర్ణయించిన బిట్స్ - పిలానీ కార్యవర్గం

దీంతో 4 మిలియన్ డాలర్లు (రూ.36 కోట్లు) బిట్స్ - పిలానీ హైదరాబాద్‌కు విరాళంగా అందించిన దంపతులు

 *ఈ విరాళాలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లు విరాళాలు అందించిన పూర్వ విద్యార్థులు*