ఖమ్మం ,,: ట్రైనీ కలెక్టర్ మయాంక్ సింగ్ IAS, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నేడు సందర్శించారు.. రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించిన విధులు.. బాధ్యతలు, దస్తావేజులు, తదితర అంశాలను కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమళ్ల అశోక్, జిల్లా ఆడిట్ విభాగం అధికారి అడపా రవీంద్రబాబు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
సబ్ రిజిస్ట్రార్లు పద్మ,జ్వోతి, జూనియర్ అసిస్టెంట్ సాయి... కార్యాలయ పనితీరుని అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్ కు వివరించారు
No comments:
Post a Comment