Monday, 6 July 2020
మంచుకొండల్లో వ్యవసాయం... తల్లిదండ్రులకు తోడుగా వ్యవసాయ పట్టభద్రురాలు. .
మంచుకొండల మధ్య వరిసాగు..ఉత్తరఖండ్..రుద్రపూర్ గ్రామంలో.. ఓ మధ్యతరగతి రైతు కుటంబంలో పుట్టిన శిఖావిశ్వాస్ ..వ్యవసాయ శాస్త్రం లో పట్ట బద్రురాలు..ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిని అయిన శిఖా కరోనా కారణంగా ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్ఛింది... అయితే నేం ఇంటి వద్ద వుండి తల్లి దండ్రులకు వ్యవసాయ పనుల్లో తన వంతు సాయం అందజేస్తోంది..కరోనా కొందరిని రోడ్డేక్కిస్తే..కొందరి ఉద్యోగాలు ఊడబికి ఉసురు పోసుకుంది.ఆ రంగం..ఈ రంగం అనే తేేడా లేేేేకుండా అన్ని రంగాలను కుదేలు చేసింది లోనే కరోనా కఠీీన్యకాలం తొలగి..తిరిగి అందరికి మంచి కాాలం రావాలని కోరుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment