Thursday, 24 September 2020

హిందూ సంప్రదాయం గౌరవ సూచకం.. శ్రీవారి బొట్టును ధరించిన ఎ.పి. సి.ఏం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

 ఎ.పి సి.ఎం.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గురువారం ఉదయం శ్రీవారిని కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పతో కలసి దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా భావించే తిలకాన్ని దిద్దారు..  అనంతరం కర్నాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మాణం గావించనున్న  యాత్రి సథన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..
ఈ సందర్భంగా నాదనీరాజనం మండపంలో జరుగుతున్న సుందరాకాండ పారాయణం కార్యక్రమం వద్ద ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment