అక్టోబర్ నెలలో ఓ అధ్భుతం చోటుచెసుకోభోతోంది..
గరుడ వాహనంపై శ్రీవారు ముచ్ఛటగా మూడుసార్లు .అధిరోహించి భక్తులకు కనువిందు చేయనున్నారు...
అనంతరం ఆశ్వీయుజ మాసం శరన్నవరాత్రుల సమయంలో తిరుమలలో ప్రతి సంవత్సరం జరిపించే బ్రహ్మోత్సవాల సందర్భంగా.. 5వ రోజు..అక్టోబర్ - 20వతేది మంగళవారంనాడు.. తిరుమల శ్రీవారు
గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు..ఇహ అక్టోబర్..31 శనివారం మళ్లి పున్నమి కావడంతో మూడో సారి గరుడ వాహనంపై శ్రీవారు పూజలు అందుకోనున్నారు..31 రోజలలో మూడు సార్లు గరుడ వాహనంపై తిరుమల శ్రీనివాసుని దర్శనం అధ్భతమే కదా.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరులో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
👉అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ.
👉అక్టోబరు 15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
👉అక్టోబరు 16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
👉అక్టోబరు 20న గరుడసేవ.
👉అక్టోబరు 21న పుష్పక విమానం.
👉అక్టోబరు 24న చక్రస్నానం.
👉అక్టోబరు 25న పార్వేట ఉత్సవం.
నమోవెంకటేశ...
No comments:
Post a Comment