Tuesday, 11 February 2020

ఈ ప్రశాంత్ వెనకుంటే విజయము వెన్నంటే

అతడో వ్యుహకర్త..మాస్టర్ మైండ్..
అతనెక్కడుంటె అక్కడ విజయం నల్లేరుపై నడకే..మొన్న. బజాపా... నిన్న..వైకాపా...నేడు ఆప్ .
ప్రశాంత్ కిషోర్  భారతీయ రాజకీయ వ్యూహకర్త  రాజకీయ నాయకుడు  జనతాదళ్ (యునైటెడ్) లో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ మేధోకర్త. 
పౌరసత్వ సవరణ చట్టం (2019) పై జనతా దళ్  విమర్శించినందుకు కిషోర్ని  జనవరి 29, 2020 న అధ్యక్షుడు నితీష్ర్టీకుమార్ పార్టీ నుండి  బహిష్కరించారు.  ప్రారంభంలో ప్రజారోగ్యంలో శిక్షణ పొందిన కిషోర్ భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో  పనిచేశారు .
2014 కేంద్రంలో బజాపా బారీ మొతంలో సీట్లు..
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ భారీ మొత్తం లో సీట్లు..
.ఇప్పుడు కెజ్రీవాల్ నేతృత్వంలో అప్ కి దక్కిన అధిక సీట్లు ప్రశాంతంగా ప్రశాంత్ కిషోర్ మ్యాజిక్ మానియా..హట్స్ ఆఫ్ టు ప్రశాంత్ కిశోర్ బ్రిలోయన్స్ & టీం వర్క్..

No comments:

Post a Comment