హక్కుల కోసం పోరాటం ఏవరైన చేయవచ్ఛని అది ఆహింస మార్గంలోనే వుండాలని పేర్కొన్నారు.. ఢిల్లీలో అల్లర్ల అనంతరం ఎం.ఎల్.ఏ.లు..ప్రభుత్వ ప్రధాన అధికారులతో సమావేమైన కేజ్రివాల్.. పరిస్థితిని సమీక్షించారు. ఆయన అరవింద్ సిసోడియా, ఇతర ఎం.ఎల్.ఏలతో కలసి రాజ్ ఘట్ సందర్శించి మహాత్మ సమాధి వద్ద నివాళులు అర్పించారు.
క్లిష్ట సమయంలో, మనం మహాత్మా గాంధీ నుండి ప్రేరణ తీసుకొని అహింసను అవలంబించాలి. ఘర్షణల్లో హిందూ, ముస్లిం లతో పోలీసులు గాయ పడ్డారని పేర్కొన్నారు..హింస ద్వారా ఏమీ సాధించబడదు అంటూ ఆందోళన కారులకు హితవు పలికారు..అనంతరం కేజ్రీవాల్ ఢిల్లీ మ్యాక్స - జిటిబి హాస్పిటల్స్ లో చికిత్స పోందుతున్న క్షతగాత్రులను పరమర్శించారు...
No comments:
Post a Comment